India

బోధన్: రైల్వే గేటు సిగ్నల్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ గాంధీ పార్క్ వద్ద గూడ్స్ ట్రైన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే గేటు మూసివేశారు. అయితే ట్రైన్ ఈ గేటు దాటిన 20 ...

గ్రామంలో భయాందోళన కలిగించిన ఆవు : పలువురికి తీవ్ర గాయాలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఆవు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది, గురువారం సాయంత్రం ఆవు గ్రామంలోని ప్రధాన ...

ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమితి సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, 1920 అక్టోబర్ 31వ ...

పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.

|| దృశ్యం న్యూస్ || పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత ...

పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ ...

హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబాకు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని PRTU భవన్‌లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి మానవ హక్కుల వేదిక, వామపక్ష పార్టీలు, మరియు ప్రజా సంఘాల నేతలు పూల దండ వేసి ...