Illegal Rice Trade

పిడిఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు: సుమారు ₹2,80,000/- విలువైన బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...