Hyderabad
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...
మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నీలం మధు.
|| దృశ్యం న్యూస్ || గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు. హైదరాబాద్లోని ...
చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.
|| దృశ్యం న్యూస్ || గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ...
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన బకారం రాహుల్.
|| దృశ్యం న్యూస్ || ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ ...
మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...
ఇకపై ఆర్.టి.సి. కార్గోలో హోమ్ డెలివరీ సర్వీస్.
|| దృశ్యం న్యూస్ || ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్ మరియు కామారెడ్డి ప్రజలకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో గత వారం రోజులుగా ...
కార్మికుల ఐక్యత కోసం కీలక నిర్ణయం: IFTU-TUCI విలీనం.
|| దృశ్యం న్యూస్ || ఈ రోజు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే టి యు సి ఐ ( T U C I ) విబాగంలో ఐ ఎఫ్ ...
విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ: కార్మిక హక్కుల కోసం కొత్త దిశ.
|| దృశ్యం న్యూస్ || హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 20న జరగనున్న విలీన సభ ప్రచార పోస్టర్లను నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ...















సొంత పార్టీ విధానాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు.
|| దృశ్యం న్యూస్ || జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి 48 సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు, మంగళవారం నిజామాబాద్ లో జరిగిన ...