Hindu Temple

ధర్పల్లి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ యువకుల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు. ...

ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తుల కోసం వేసవి ప్రత్యేక ఏర్పాట్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ...

ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి.

|| దృశ్యం న్యూస్ || శనివారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అనుపమను అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం ...

తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. కలియుగ ...

సింగపూర్‌లో శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || సింగపూర్ నగరంలోని ప్రముఖ శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ...

జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర.

జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర 1. స్వామి ఉద్భవం మరియు స్థల మహత్యం: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అవతార కధలో, భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్వామి ఉగ్రరూపంలో స్తంభాన్ని ...