government policies

చలో ఢిల్లీ: వికలాంగుల హక్కుల కోసం బోధన్ పట్టణం నుంచి ప్రయాణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమానికి శుక్రవారం రోజున నాయకులు ...

వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.

|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...

ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ… తెలంగాణ ...

హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబాకు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని PRTU భవన్‌లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి మానవ హక్కుల వేదిక, వామపక్ష పార్టీలు, మరియు ప్రజా సంఘాల నేతలు పూల దండ వేసి ...