government employees

కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందించిన ఏతొండ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ...

మహిళా సంఘాల డబ్బులతో అవినీతిమయం : ప్రభుత్వ ఉద్యోగి ఉచ్చులో మహిళలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మహిళా సంఘాల డబ్బులు అధికారులు అవినీతిమయంగా లబ్ది పొందిన విషయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికుల్లో విపరీతంగా చర్చ కొనసాగింది, ప్రభుత్వ ఉద్యోగి ...

దీపావళి పండుగకైనా డీఏ ప్రకటించాలి : TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్.

|| దృశ్యం న్యూస్ || సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ...