government action
పిడిఎస్ బియ్యం మాఫియా: యదేశ్చగా ఆటోలలో వచ్చి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పలు గ్రామాల్లో పిడిఎస్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధి దారుల నుంచి కొందరు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ...
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...
వీధి కుక్కల దాడులు : ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కల దాడుల వల్ల ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది, శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలో ఒక మహిళను కుక్కలు విచక్షణ రహితంగా దాడి ...
ప్లాస్టిక్ నిర్ములన ప్రకటనలకు మాత్రమే : నివారణ పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.
|| దృశ్యం న్యూస్ || ప్లాస్టిక్ వినియోగం మరియు దాని కారణంగా పర్యావరణంపై కలిగే ప్రభావాలు గురించి నిపుణులు మరియు ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం ఇంకా ...
పక్షులు సైతం గూడు కట్టని ఈ చెట్లను తొలగించండి : పర్యావరణాన్ని రక్షించండి.
|| దృశ్యం న్యూస్ || కోనోకార్పస్ మొక్క, అమెరికా ఖండంలోని తీర ప్రాంతానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందిన మొక్కగా పరిచయమవుతుంది. కానీ ఇతర దేశాలలో ఈ ...















