forest department

చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...

విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || గత నెల 7న, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని చదును చేసిన ట్రాక్టర్లను పట్టుకుని సిరికొండ అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా, తాటిపల్లి ...

పులి అలజడితో భయపడుతున్న రైతులు, మేకల కాపరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామం నుండి నవీపేట్ వైపు వెళ్లే మార్గంలోని కంకర క్రషర్ మిషన్ సమీపంలో గల పంట పొలాల వద్ద గత ...

తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత ...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అడవిలో క్రూర మృగం తిరుగుతున్నది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూరు, మాయపూర్ అడివి ప్రాంతంలో సంచరించేది పులికాదని అది ఒక క్రూర మృగం అని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ ...

12 సంవత్సరాల బాలుడిపై ఎలుగుబంటి దాడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులోని శివాలయం వద్ద ఉన్న చెరువు గట్టకు ఉదయం కాలక్రత్యాల కోసం వెళ్లిన అశ్విత్ అనే బాలుడిపై ఎలుగుబంటి ...