farmer welfare

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ పర్యటన – రైతులకు సకాలంలో చెల్లింపులపై దృష్టి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటన – రైతులకు కీలక సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలంలోని రాజ్‌పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి, ...

మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను ...

ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...

కేసిఆర్ దయతో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం : పోచారం శ్రీనివాస్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || గత ప్రభుత్వంలో సీఎం కెసిఆర్ దయతో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించామని వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పణ : కందగట్ల రాంచందర్.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు ఎడపల్లి మండల రెవిన్యూ అధికారికి కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించబడింది. ఒక ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వరి ...