farmer support

చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...

మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను ...

ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష: హార్వెస్టర్ యజమానులకు సూచనలు: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పొలం పూర్తిగా కోత దశకు చేరుకున్న తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హార్వెస్టర్ వాహనాల యజమానులతో ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...

18న రైతు సదస్సు: వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రాముఖ్యత.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 18న నీలం రామచంద్రయ్య భవన్‌లో జరగనున్న రైతు సదస్సు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ...