farmer protest news

ఒక్క రాత్రిలో మూడుచోట్ల దొంగల బీభత్సం – పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ట్రాన్స్‌ఫార్మర్లలోని ...