exam centers

పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా లో 4వ రోజు పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని 68 పరీక్షా కేంద్రాల్లో ...

మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...

మెదక్: పదవ తరగతి పరీక్షలు: కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, 21 మార్చి నుండి ఏప్రిల్ 4 వరకు జరగబోయే పరీక్షలకు 68 ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని ఇంచార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలు సరైన ...