elderly woman death

ఎడపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాహాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో దేగం నాగమణి ...