educational support
ధర్పల్లి: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక బహుమతులు అందజేసిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్కు చెందిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్, ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ...
చేగుంట: పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ఆకస్మిక తనిఖీ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ చేగుంట మండలంలోని బాలికల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ...
పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...
సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జానకంపేట్ గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా ...









