education

విద్యార్థులను మాత్రమే కాకుండా విద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు మల్లవరపు జోన్స్ విద్యార్థులకు అందించే విద్యతో పాటు పాఠశాల ...

నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...

తెలంగాణలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డి. ఓ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ...

పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.

|| దృశ్యం న్యూస్ || పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత ...

ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...

అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు : పిల్లల విద్య, భవిష్యత్తే ట్రస్ట్ లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు ...

పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సహించాలి : కృపాల్ సింగ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ...

బంగారు చైన్ పోయిందని ఆరోపణలు : కేజీబీవీ విద్యార్థినిని అంజనం కోసం ఫకీర్ వద్దకు తీసుకెళ్లిన సిబ్బంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న ...