education reforms

విద్యార్థులు పరీక్షల ఫలితాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శనివారం రోజు హవేలీ ఘన్పూర్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ...

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిర్లక్ష్యం : బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ.

|| దృశ్యం న్యూస్ || కేంద్ర బడ్జెట్ 2025 లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు. బడ్జెట్ ...

నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా AIPSU ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో “ఛలో పార్లమెంట్” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. AIPSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ...

తెలంగాణ యూనివర్సిటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ...