Education News
బీడీఎస్ఎఫ్ బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక – విద్యార్థి ఉద్యమాలకు నాంది.
|| దృశ్యం న్యూస్ || బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ...
నిజామాబాద్లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...
పది పరీక్షలలో ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...
నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...
నిజామాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యశాఖ అధికారి హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్యమైన సమాచారం తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి అధికారిక అనుమతులు ...
తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...













