education department

పది పరీక్షల కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

పది పరీక్షలలో ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కొన్ని పాఠశాలలు వేసవి సెలవుల్లో ఒంటి పుట బదులుగా ...

మెదక్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో అత్యవసర మరమ్మతులు – కలెక్టర్ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పాఠశాలలు, ...

మెదక్: పదవ తరగతి పరీక్షలు: కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, 21 మార్చి నుండి ఏప్రిల్ 4 వరకు జరగబోయే పరీక్షలకు 68 ...

జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం పగడ్బందీగా అమలు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో పగడ్బందీగా అమలవుతోంది అని, ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ...

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...

తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...

సీఎం కప్ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 10న సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...