education

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

నిజామాబాద్: హోవార్డు హై స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని న్యాలకల్ రోడ్, రోటరీనగర్ లో గల హోవార్డు హై స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు ఆటపాటలతో ...

ధర్పల్లి : హోలీ సంబరాలు – సన్ సైన్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సన్ సైన్ స్కూల్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ ఇంజాపూర్ ...

మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...

మెదక్ : రోజువారి మెనూని ఖచ్చితంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

మెదక్ : గురుకుల పాఠశాలలో భోజన మెనూ అమలు తీరును ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, ...

నిజామాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యశాఖ అధికారి హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్యమైన సమాచారం తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి అధికారిక అనుమతులు ...

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...

MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం: మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి మాదిరి పృథ్వీరాజ్ సాయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌లోని మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం అందించింది. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఈ నిధులను చర్చ్ ...