Drushyam News
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల పంట నష్టం – బిజెపి నేతల విజ్ఞప్తి.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం జిల్లా కలెక్టర్ను కలిసింది. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ...
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం – రెంజల్ వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల వ్యవసాయ అధికారి విధుల్లో అలసత్వం వహించారని ...
నిజామాబాద్లో స్కూల్, ప్రైవేట్ బస్సులపై తనిఖీలు – విద్యార్థుల భద్రతే లక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ పి. సాయి ...
నిజాంసాగర్లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...
మెదక్ గాంధీనగర్లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా గాంధీనగర్లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా ...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...
తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో ...
బోధన్లో ఆర్టీసీ బస్సు బీభత్సం – మున్సిపల్ మహిళ కార్మికురాలు దుర్మరణం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్గా విధులు నిర్వహిస్తున్న ...
నవిపేట్: సిల్వర్ మార్చంట్ షాప్లో భారీ చోరీ – పోలీసులు దర్యాప్తు కొనసాగింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక వైష్ణవి సిల్వర్ మార్చంట్ షాప్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరా ...















