Devotional Event
ధర్పల్లి: నిత్యా బ్రహ్మానందం సరస్వతి స్వామీజీ రాముల వారి పాదాల సందర్శన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ అటవీ ప్రాంతంలో గల పవిత్రమైన శ్రీ రాముల వారి పాదాలు మంగళవారం పూజ కనుల పండగను తలపించింది. ప్రముఖ ఆధ్యాత్మిక ...
గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. ...
గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ...
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.
|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ ...









