devotees

ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తుల కోసం వేసవి ప్రత్యేక ఏర్పాట్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ...

అంబం (ఆర్)లో అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శనివారంనాడు దక్షిణాముకి హనుమాన్ మందిర్ వద్ద అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం గ్రామ ...

ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు : భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ...

శివాలయ శుభ్రతపై నిర్లక్ష్యం : బ్రహ్మోత్సవాలు నిర్వహించే తీరు ఇదేనా అంటూ భక్తుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు ...

భీమునిగుట్టలోని అయ్యప్ప ఆలయంలో భిక్షా కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలోని భీమునిగుట్టలో ఉన్న అయ్యప్ప ఆలయంలో శ్రీ ఏక చక్రేశ్వర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మాల స్వాములకు, స్థానికులకు భిక్షా కార్యక్రమం మంగళవారం ...

ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో ...

ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ గొల్ల, యాదవులు బోనాలు తీసుకుని మల్లన్న ఆలయానికి ...

బోధన్ : ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం – ప్రత్యేక వేడుకలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శనివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఉదయ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ...

భక్తుల కోరికలు తీరుస్తున్నా స్వయంభు నందీశ్వరుడు : త్వరలోనే ప్రఖ్యాతి చెందుతుందని భక్తుల విశ్వాసం.

|| దృశ్యం న్యూస్ || భక్తుల కోరికలు తీర్చే ప్రకృతిసిద్ధమైన స్వయంభు  నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గత శివరాత్రి రోజున ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామం అశోక సాగర్ సమీపంలోని ...