death

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...

పంట పొలంలో విద్యుత్ షాక్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట పొలంలో విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ విషాద ఘటన పెగడపల్లి ...

బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...

బాలికతో అసభ్య ప్రవర్తన, కుటుంబ సభ్యుల దాడి : వ్యక్తి మరణం – గ్రామంలో ఉద్రిక్త వాతావరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తండాలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి గ్రామంలో ఒక వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడని బాలిక ...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది. ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ ...