Congress Party

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

బొంగులూరు గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలంలోని బొంగులూరు గ్రామంలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు (రోజా) పాటించిన తర్వాత, ...

రుద్రుర్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలో ఈ రోజు రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగిసిన నేపథ్యంలో ఈగ్ధ వద్ద నమాజ్‌కు ప్రత్యేక ...

సంగారెడ్డి: సుల్తాన్పూర్ జెఎన్టియులో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సుల్తాన్పూర్ గ్రామంలోని జయంతి కళాశాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను **రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల ...

చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || చౌటకూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

అర్హత చూసుకొని మాట్లాడు అని ఎంపీ అరవింద్ ను హెచ్చరించిన యువజన కాంగ్రెస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ...

కార్యకర్తలే పార్టీకి ఆయువు: మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || కార్యకర్తల శ్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది అని వారు లేకపోతే పార్టీయే లేదని, గాంధీ భవన్‌లో మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ...

చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ, నాయకులు మైనంపల్లి హన్మంత రావు, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ఇటీవల అనారోగ్యనికి గురికావడంతో పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర్ రాజ్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ...