Congress leaders
బోధన్ నుండి బడాపహాడ్ – గాంధారి వరకు బస్సు సర్వీస్ పునఃప్రారంభంపై విజ్ఞప్తి.
|| దృశ్యం న్యూస్ || బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ ...
పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బీర్కూర్ మొగులయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ...
ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన ...
నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || పిట్లం మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ...
సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...
చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ, నాయకులు మైనంపల్లి హన్మంత రావు, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ఇటీవల అనారోగ్యనికి గురికావడంతో పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర్ రాజ్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ...
గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 395వ జయంతి సందర్భంగా శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ...
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...
ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...















