Community Support

ధర్పల్లి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ యువకుల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు. ...

దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ అకాల మృతి: అంత్యక్రియల్లో పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ నిన్న గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ...

ఆర్థిక సహాయం అందించిన బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని చీకడపల్లి, అంబం గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ నాయకుడు ఎన్నారై కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల చీకడపల్లి ...

మెదక్ : బాలసదన్ లో విద్యార్థులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అదేశాల మేరకు పి. లక్ష్మీ శారద ఛైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెదక్ జిల్లా న్యాయ సేవా ...

MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం: మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి మాదిరి పృథ్వీరాజ్ సాయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌లోని మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం అందించింది. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఈ నిధులను చర్చ్ ...

ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రమేష్, శ్రీనివాస్ లకు శ్రద్ధాంజలి.

|| దృశ్యం న్యూస్ || మక్కరాజ్ పేట కాంప్లెక్స్ సీ ఆర్ పి లు అయిన దేవసోత్ రమేష్ మరియు ఎర్ర శ్రీనివాస్ లకు మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వేప వృక్షం నరికేసిన వైనం : ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంతోడ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 30 సంవత్సరాలుగా ఉన్న భారీ వేప వృక్షం నరికివెయ్యడంపై తెలుగు యువత బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంతోడ రాజేందర్ తీవ్ర ...

ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...

అగ్ని ప్రమాదంలో నివాసం కోల్పోయిన మాలగుట్ట వృద్దురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట గోసంగి కాలనీలో సంపంగి సాయమ్మ అనే వృద్దురాలి నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం ...

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి చెందిన ప్రజలకు శుభవార్త! ఈ సోమవారం, డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్.ఎల్.జి. (SLG) గార్డెన్‌లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ...