Community Engagement

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...

పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.

|| దృశ్యం న్యూస్ || పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత ...

ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...

పోతంగల్ మండల కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి. రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్ ...

నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు: పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్.

|| దృశ్యం న్యూస్ || పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను విధి నిర్వహణ కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని, పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ...

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టం మనోహర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా డెలికేట్ కోటగిరి మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ ఈ రోజు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను శాలువా కప్పి సత్కరించారు, ఈ ...