celebration
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...
హోవార్డు హైస్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని హోవార్డు ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించబడ్డాయి. రోటరీ క్లబ్ వద్ద ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ...
టపకాయల ధరలు తారస్థాయిలో : దీపావళి పండుగ సమయంలో ప్రజలలో ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం, ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ దేవి పూజలతో పాటు టపకాయలు కాల్చడం ఒక ప్రాచీన ఆచారం. ఈ సంవత్సరం ...
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ, హిందూ పండుగలలో ప్రతి ...









