breaking news

క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...

ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...

కామారెడ్డి: మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ – అనైతిక చర్యలపై ఎస్పీ కఠిన హెచ్చరిక చర్య.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ. విశ్వనాథం (2078) శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. స్టేషన్‌కు ...

తండ్రి దినకర్మ రోజే కొడుకు మృతి — ఒకే కుటుంబంలో రెండు ప్రాణనష్టాలతో గ్రామంలో తీవ్ర కలత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక్కే కుటుంబంలో వరుస మృతులతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత బుధవారం సాయంత్రం, సాయల్ల మల్లయ్య అనే వ్యక్తి ...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...

పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...

నిజామాబాద్‌: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...

నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ...