Bodhan

బోధన్ రూరల్ CI పై క్రమశిక్షణ చర్యలు – ఛార్జ్ మెమో జారీ చేసిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ బాబు పై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీ ...

అక్రమంగా మొరం తవ్వకంపై టాస్క్ ఫోర్స్ దాడి: జేసిబి నాలుగు టిప్పర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ...

పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డుల ఏర్పాటుకు చెయ్యాలి – ఏసీపీకి వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులు ...

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ నేతల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ...

2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ...

బోధన్ మండలంలో నల్లమట్టి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ నుండి పెగడపల్లి గ్రామనికి వెళ్లే మార్గంలో ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు సమాచారంతో స్థానిక ఎమ్మార్ఓను సంప్రదించగా నల్లమట్టి అనుమతులతో బర్దిపూర్ వాగు ...

మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...

బోధన్ : ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం – ప్రత్యేక వేడుకలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శనివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఉదయ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ...

మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...