Bodhan News

బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ || భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ ...

బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...

బీడీఎస్ఎఫ్ బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక – విద్యార్థి ఉద్యమాలకు నాంది.

|| దృశ్యం న్యూస్ || బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ...

బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...

బోధన్: బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రారంభం – రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ ...

శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర కరపత్రావిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో, వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ ...

బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్ ఈ రోజు సాయంత్రం తన స్వగృహానికి విచ్చేసారు. గత కొన్ని రోజులుగా ...

బోధన్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో పట్టణ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CCPS సిబ్బంది శ్రీనివాస్, సురేష్, ...

అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ...

బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...