bodhan mandal news

ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...

శతాధిక ( 105 సం,,) వృద్ధురాలు మారుబాయి కన్నుమూత – 75 ఏళ్లపాటు 1000కి పైగా ప్రసవాలు నిర్వహించిన గౌరవనీయురాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్ధ్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మారుబాయి (వయసు 105) గురువారం ఉదయం మృతి చెందారు. గ్రామంలో అందరి గౌరవాన్ని పొందిన ...