Andhra Pradesh

పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ ...

పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల ...

గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపెట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి ...

యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...

తండ్రి, కూతురు ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య కారణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలోని న్యాలకల్ చెరువు వద్ద కూతురుతో సహా తండ్రి ఆత్మహత్య పాల్పడ్డ దారుణమైన సంఘటన చేసుకోవడం జరిగింది. మోపాల్ మండల ఎస్ఐ యాదిగిరి ...

మాజీ ఎమ్యెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి నివాళులు.

|| దృశ్యం న్యూస్ || ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు అయిన మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ తొండ రాజేందర్ ...

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని ఇంచార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలు సరైన ...

మహిళా సంఘాల డబ్బులతో అవినీతిమయం : ప్రభుత్వ ఉద్యోగి ఉచ్చులో మహిళలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మహిళా సంఘాల డబ్బులు అధికారులు అవినీతిమయంగా లబ్ది పొందిన విషయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికుల్లో విపరీతంగా చర్చ కొనసాగింది, ప్రభుత్వ ఉద్యోగి ...

పోతంగల్ మండల కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి. రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్ ...

బంగారు చైన్ పోయిందని ఆరోపణలు : కేజీబీవీ విద్యార్థినిని అంజనం కోసం ఫకీర్ వద్దకు తీసుకెళ్లిన సిబ్బంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న ...