AI in schools
నిజామాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్య కార్యక్రమం ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 15 మార్చి 2025 నుండి ...
మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, మాసాయిపేట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. ...
జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం పగడ్బందీగా అమలు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో పగడ్బందీగా అమలవుతోంది అని, ఈ ప్రాజెక్ట్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ...








