agriculture
మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను ...
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ మరియు సితాయిపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు డిఆర్డిఓ సాయ ...
పక్షులు సైతం గూడు కట్టని ఈ చెట్లను తొలగించండి : పర్యావరణాన్ని రక్షించండి.
|| దృశ్యం న్యూస్ || కోనోకార్పస్ మొక్క, అమెరికా ఖండంలోని తీర ప్రాంతానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందిన మొక్కగా పరిచయమవుతుంది. కానీ ఇతర దేశాలలో ఈ ...
అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...












