accident
ధర్పల్లి: రోడ్డు ప్రమాద దుర్ఘటనలో గౌరారం గ్రామ యువకుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం. తన కుమారుడు ...
చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేష్ గౌడ్ దుర్మరణం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గౌడ్ ఈ ప్రమాదంలో ...
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...
ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి ...










