జాతీయ వార్తలు

నిజామాబాద్‌ – కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియల్లో ఐజీపీ, సీపీ.

|| దృశ్యం న్యూస్ || అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహణ. నిజామాబాద్‌లో హత్యకు గురైన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ఈ. ప్రమోద్‌ చివరి యాత్ర పోలీస్‌ శాఖ లాంఛనాల మధ్య శనివారం ఘనంగా జరిగింది. ...

అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు – కామారెడ్డి పోలీసుల అనూహ్య ఆపరేషన్, 8మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో ...

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ని పరామర్శించిన బిజెపి నాయకులు.

|| దృశ్యం న్యూస్ || కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తండ్రి ఇటీవల మృతిచెందిన వార్తను తెలుసుకుని బిజెపి నాయకులు భూపేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హర్యానా రాష్ట్రంలోని జమాల్ పూర్ గ్రామంలోని వారి ...

ముస్సోరిలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో రాహుల్ రాజ్ ఉపన్యాసం.

|| దృశ్యం న్యూస్ || ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NCGG) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సివిల్ సర్వెంట్‌లకు ...

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్, సభ్యులు జాగ్రత్త: సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.

|| దృశ్యం న్యూస్ || ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూప్ లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ గ్రూపులు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయ్యాయి. ఎక్కువ మంది ...

గోల్డ్ మెడల్ సాధించిన సాయి ప్రసన్నను అభినందించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || SGF జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఘనంగా అభినందించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ...

పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.

|| దృశ్యం న్యూస్ || పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత ...

జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర.

జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర 1. స్వామి ఉద్భవం మరియు స్థల మహత్యం: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అవతార కధలో, భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్వామి ఉగ్రరూపంలో స్తంభాన్ని ...