స్థానిక వార్తలు

మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ...

నిజామాబాద్ స్పోర్ట్స్ ఛాంపియన్ – యోగాసనాలో బోధన్ శివలింగకు గోల్డ్ మెడల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్ 2025 యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం శివలింగ జూనియర్ ...

వర్ని తహసిల్దార్ సాయిలును సన్మానించిన కూనీపూర్ గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండల తహసిల్దార్ సాయిలు ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్నారు. సాయిలు సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ ...

ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి ...

నిజామాబాద్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు – ఆన్‌లైన్ ద్వారా సమాచార నమోదు తప్పనిసరి: పోలీస్ కమిషనర్

|| దృశ్యం న్యూస్ || వినాయక చవితి పండుగను శాంతియుతంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీ, వీధి, గ్రామంలో గణేష్ ...

కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం – ప్రజలకు, ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ...

హోవార్డ్ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు ఎన్నో త్యాగాల ఫలితమని, ...

ధర్పల్లి: వినాయక చవితి సందర్భంగా పోలీసు అధికారుల కఠిన హెచ్చరికలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ బిక్షపతి మాట్లాడుతూ, ...

అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ లీకేజ్ – నగరానికి తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ అశోక్ సాగర్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నగరంలో కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ అధికారులు ...

కామాంధ లెక్చరర్ గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – టీజీవీపీ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌లోని SR ఇంటర్ కళాశాల లెక్చరర్ గణేష్ మైనర్ బాలికపై శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు ...