స్థానిక వార్తలు

ధర్పల్లి: రామడుగు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో గురువారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ధర్పల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పోటీలలో గ్రామానికి చెందిన ...

ఎడపల్లి: జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని సొసైటీని ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు. ...

రామాయంపేట్, నిజాంపేట్‌లో ప్రత్యేక తనిఖీలు – జిల్లా ఎస్పీ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేట్ పిఎస్, నిజాంపేట్ పిఎస్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ...

ధర్పల్లి మండలం శుభోదయం (NHC) సెంటర్‌లో బతుకమ్మ సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని శుభోదయం (NHC) సెంటర్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం కూడా జరిగింది. ...

నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ...

మెదక్: యూరియా అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడి – 250 సంచులు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ...

మహారాష్ట్రలో బంజారా సోదరుల బంద్ – నిజామాబాద్ బంజారా సంఘం మద్దతు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని బంజారా సోదరులు మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్టీ జాబితాలో భారతదేశవ్యాప్తంగా బంజారాలను చేర్చాలని, మహారాష్ట్రలో ...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలపై సిపిఐ పిలుపు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌లో సిపిఐ మండల కార్యదర్శి ...

మెదక్ సుందరీకరణ, ప్రజల యోగక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ...

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...