స్థానిక వార్తలు

బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ద్వారా రూ.43,272 క్లెయిమ్ చేయని డిపాజిట్ సెటిల్మెంట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామానికి చెందిన దండి మహేష్ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని (DEAF) డిపాజిటర్ల విద్య ...

పుల్కల్: గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ ...

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నవంబర్ 14, ...

ధర్పల్లి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల ...

బోధన్ నుండి బడాపహాడ్ – గాంధారి వరకు బస్సు సర్వీస్ పునఃప్రారంభంపై విజ్ఞప్తి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ ...

మెదక్: బీసీ సంఘాల ఐక్యతారాగం: రేపు బంద్‌కు సహకరించండి.

|| దృశ్యం న్యూస్ || మెదక్‌లో బీసీ ఉద్యమం శక్తివంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ ఉద్యమంలో భాగంగా, బీసీ సంఘాల నేతలు రేపు శనివారం బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ...

దీపావళి సందర్భంగా పటాకుల షాపుల యజమానులకు హెచ్చరిక – అగ్ని ప్రమాద నియంత్రణ నిబంధనలు తప్పనిసరి.

|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటాకుల షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, ...

చెరువు కట్టకు రంధ్రం – చెరువులో నీరు వృథా, రైతుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామ పరిధిలోని చెరువు కట్టకు రంధ్రం ఏర్పడటంతో చెరువులో నిల్వ ఉన్న నీరు వృథాగా బయటకు పారుతోంది. ఆ నీరు ...

బోధన్: బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రారంభం – రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ ...

పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బీర్కూర్ మొగులయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ...