పంచాయతీ ఎన్నికలు
మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...
ఎడపల్లి మండల సర్పంచ్ నామినేషన్ల వివరాల గందరగోళం: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల్లో తికమక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన తప్పిదాలు ప్రజల్లో అయోమయం రేపుతున్నాయి. పత్రాల పరిశీలనకు ముందు👇 శనివారం రాత్రి 11 ...
నిజామాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం – మీడియా ప్రవేశంపై వివాదాస్పదం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని చర్యలను పూర్తి ...
ఎడపల్లి మండలంలో సర్పంచ్ – వార్డు సభ్యుల నామినేషన్ల పూర్తి వివరాలు | Panchayat Election update 2025.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పంచాయతీ ఎన్నికలతో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మండల ...
జానకంపేట్ గ్రామంలో విరవత్ని శ్వేత నామినేషన్ దాఖలు – నువ్వా నేనా అనే తీరులో మహిళా మణులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో నామినేషన్ల చివరి రోజు ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ...
రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ...
జానకంపేట్ గ్రామంలో పుప్పాల అర్చన నామినేషన్ దాఖలు – గ్రామంలో ఆసక్తికర ఎన్నికల ప్రభావం..
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో ...
జానకంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చేపురి సుధారాణి నామినేషన్ దాఖలు – DRUSHYAM NEWS
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో ...
ధర్పల్లి: ఎన్నికల్లో డీజేలకు పూర్తిగా నిషేధం – పోలీసుల హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డీజే వినియోగంపై అధికారాలు కఠినంగా నిషేధం విధించారు. శుక్రవారం రోజున ధర్పల్లి మండల కేంద్రంలో డీజే ఓనర్లతో సిఐ మరియు ఎస్ఐ ...
ఎడపల్లి: ధర్మారం గ్రామం నుండి సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సుండు ...















