దృశ్యం న్యూస్ స్పెషల్ స్టోరీ
సతీమణి సర్పంచ్ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...
బోధన్ గడ్డపై అధికారం ఎవరికీ? మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ సమరం – దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్.
|| దృశ్యం న్యూస్ || 👉 బోధన్ గడ్డపై అధికారం కోసం రక్తికట్టిన రాజకీయ సమరం – మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి నెలకొనే వైనం? 👉 మ్యాజిక్ ఫిగర్ దాటేది ఎవరు? ...
నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిన కళ్యాణ మండప నిర్మాణం – ఏడాది గడిచినా పూర్తి కాని ప్రజాప్రయోజన భవనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో నిర్మించాల్సిన కళ్యాణ మండపం నిధుల లేమి కారణంగా ...
మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || “బార్ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...
ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...
బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.
|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...















