దృశ్యం న్యూస్ స్పెషల్ స్టోరీ

అక్రమ వెంచర్ల దందా.. లేఅవుట్ అనుమతులు లేకుండానే దర్జాగా ప్లాట్ల అమ్మకాలు – కొనుగోలుదారులకు భారీ మోసం!

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల దందా రోజురోజుకూ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా, లేఅవుట్ లేని భూములను ఇండ్ల స్థలాలుగా ...

సతీమణి సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...

బోధన్ గడ్డపై అధికారం ఎవరికీ? మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ సమరం – దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్.

|| దృశ్యం న్యూస్ || 👉 బోధన్ గడ్డపై అధికారం కోసం రక్తికట్టిన రాజకీయ సమరం – మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి నెలకొనే వైనం? 👉 మ్యాజిక్ ఫిగర్ దాటేది ఎవరు? ...

బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ || భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ ...

నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిన కళ్యాణ మండప నిర్మాణం – ఏడాది గడిచినా పూర్తి కాని ప్రజాప్రయోజన భవనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో నిర్మించాల్సిన కళ్యాణ మండపం నిధుల లేమి కారణంగా ...

మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || “బార్‌ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...

ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...

బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...

ఇటుక తయారీ కేంద్రా కూలీల మరణాలు : అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు. ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.

|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన :   తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...