దృశ్యం న్యూస్ స్పెషల్ స్టోరీ

బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ || భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ ...

నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిన కళ్యాణ మండప నిర్మాణం – ఏడాది గడిచినా పూర్తి కాని ప్రజాప్రయోజన భవనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో నిర్మించాల్సిన కళ్యాణ మండపం నిధుల లేమి కారణంగా ...

మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || “బార్‌ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...

ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...

బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...

ఇటుక తయారీ కేంద్రా కూలీల మరణాలు : అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు. ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.

|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన :   తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...

ప్లాస్టిక్ నిర్ములన ప్రకటనలకు మాత్రమే : నివారణ పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.

|| దృశ్యం న్యూస్ || ప్లాస్టిక్ వినియోగం మరియు దాని కారణంగా పర్యావరణంపై కలిగే ప్రభావాలు గురించి నిపుణులు మరియు ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం ఇంకా ...

టపకాయల ధరలు తారస్థాయిలో : దీపావళి పండుగ సమయంలో ప్రజలలో ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం, ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ దేవి పూజలతో పాటు టపకాయలు కాల్చడం ఒక ప్రాచీన ఆచారం. ఈ సంవత్సరం ...

పక్షులు సైతం గూడు కట్టని ఈ చెట్లను తొలగించండి : పర్యావరణాన్ని రక్షించండి.

|| దృశ్యం న్యూస్ || కోనోకార్పస్ మొక్క, అమెరికా ఖండంలోని తీర ప్రాంతానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందిన మొక్కగా పరిచయమవుతుంది. కానీ ఇతర దేశాలలో ఈ ...