తెలంగాణ
కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ...
మహిళా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం – మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అట్టహాసంగా నిర్వహించారు. పాపన్నపేట, మెదక్, పాతూరు, రామాయంపేట ప్రాంతాల్లో ఎమ్యెల్యే మహిళలకు చీరలను ...
నిబంధనలకు విరుద్ధంగా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నిర్వహణపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ పలు శాఖల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని, ప్రధాన ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్ల (SI) బదిలీలు.
|| దృశ్యం న్యూస్ || జోన్–II బాసరకు సంబంధించిన ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్ల ఆర్డర్లు Z.O No.453/2025 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్, ఐ/సీ డీఐజీ జోన్–II బాసర ద్వారా విడుదలయ్యాయి. ...
మెదక్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్.పి పిలుపు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ యువతతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మినీ ...
అంతర్రాష్ట్ర గంజా విక్రేతలు ఏడుగురు అరెస్టు – 2.1 కిలోల గంజా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక దళాలు మరోసారి అంతర్రాష్ట్ర గంజా మాఫియాను బట్టబయలు చేశాయి. గురువారం మధ్యాహ్నం మోపాల్ మండల పరిధిలోని కంజర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజా ...
కామారెడ్డిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ – 235 వాహనాలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ...
మెదక్: రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలి – ఆర్డీవో రమాదేవి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 278 పోలింగ్ ...
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.
|| దృశ్యం న్యూస్ || పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ ...















