తెలంగాణ
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే ...
మెదక్ జిల్లా రగ్బీ ఎంపికల పోటీలు: 36 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రగ్బీ పోటీల్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 వయోపరిమితుల్లో బాలబాలికలు పాల్గొన్నరు. ...
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని సిద్ధం : 75 ప్రశ్నలతో సర్వే.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సర్వేలో ప్రతి కుటుంబం నుండి సామాజిక, ...
యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ మరియు సితాయిపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు డిఆర్డిఓ సాయ ...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...















