తెలంగాణ

వాల్మీకి రామాయణం, అంబేద్కర్ రాజ్యాంగం: మాకు ఆదర్శాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్‌లో వాల్మీకి జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ ...

సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జానకంపేట్ గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా ...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

మొక్కలు నాటాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు సూచన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలో గురువారం రోజున “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ...

నిజామాబాద్ లో 108 అంబులెన్సు సర్వీస్‌లో ఉద్యోగ నియామకాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్సు సర్వీసులలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈఏంఅర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ...

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

చిన్న మావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామిదిండి పాదయాత్ర ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్నమావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న, నెంబర్ 10 వారి శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి దిండి పాదయాత్ర బుధవారం ...

చేగుంట : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్-320D లయన్ నాగేష్ పంపాటి ఆదేశాల మేరకు, జిల్లా కార్యదర్శి, మధుమేహ అవగాహన-320D లయన్ డాక్టర్ అనంతరెడ్డి, నవంబర్ ...

రగ్బీ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన చేగుంట విద్యార్థులు.

|| దృశ్యం న్యూస్ || చేగుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు SGF రగ్బీ క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17 బాయ్స్ ...

మోస్రా జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోస్రా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి కాస్త సమయం గడిపారు, ఈ సందర్శనలో భాగంగా ...