తెలంగాణ

జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్‌లో నిర్వహించిన అంపైర్ ...

కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందించిన ఏతొండ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ...

కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...

యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన బకారం రాహుల్.

|| దృశ్యం న్యూస్ || ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ ...

వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...

పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...