తెలంగాణ

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...

చలో ఢిల్లీ: వికలాంగుల హక్కుల కోసం బోధన్ పట్టణం నుంచి ప్రయాణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమానికి శుక్రవారం రోజున నాయకులు ...

సామాన్య ప్రజలకు అధిక ఆర్థిక భారం కలిగిస్తున్న ఇసుక ధర : పలు విధి విధానాల వల్ల అధిక ధర.

|| దృశ్యం న్యూస్ || ఇసుకను ప్రస్తుతం కొనుగోలు చెయ్యలనుకునే సామాన్య ప్రజలకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన సిద్ధపూర్ మరియు ఖండ్గావ్ గ్రామాల ...

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిర్లక్ష్యం : బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ.

|| దృశ్యం న్యూస్ || కేంద్ర బడ్జెట్ 2025 లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు. బడ్జెట్ ...

నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు.

|| దృశ్యం న్యూస్ || తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ మండలం పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించటం ...

వృద్ధుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – వృద్ధునికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా అర్సపల్లి నిజాం ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధునికి బోధన్ డిపోకి చెందిన AP 25 Z 0064 నంబర్ గల TGRTC బస్సు ...

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత ...

ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ ...

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...