తెలంగాణ

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ...

పులి అలజడితో భయపడుతున్న రైతులు, మేకల కాపరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామం నుండి నవీపేట్ వైపు వెళ్లే మార్గంలోని కంకర క్రషర్ మిషన్ సమీపంలో గల పంట పొలాల వద్ద గత ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వేప వృక్షం నరికేసిన వైనం : ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంతోడ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 30 సంవత్సరాలుగా ఉన్న భారీ వేప వృక్షం నరికివెయ్యడంపై తెలుగు యువత బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంతోడ రాజేందర్ తీవ్ర ...

శివాలయ శుభ్రతపై నిర్లక్ష్యం : బ్రహ్మోత్సవాలు నిర్వహించే తీరు ఇదేనా అంటూ భక్తుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు ...

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్

|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...

పోచారం శ్రీనివాసరెడ్డి 76వ జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 76వ పుట్టిన రోజు వేడుకను బాన్సువాడలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పట్టణ ...

ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...

టాస్క్ ఫోర్స్ దాడులు : 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

లిక్కర్ స్కాం అవినీతిపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు: బీజేపీ పార్టీ గెలుపు సందర్బంగా సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో లిక్కర్ స్కాం అవినీతి మరియు అక్రమాలపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారాని, బీజేపీ పార్టీ శ్రేణులు, దౌల్తాబాద్ మండల ...