తెలంగాణ
మెదక్ : స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణం – భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని వివిధ ...
శ్రీ రేణుక ఎల్లమ్మ మాత 31వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని పసుపులేరు ఒడ్డున ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 31వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ ...
పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.
|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ ...
గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం, పిల్లికొటాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో పేడియాట్రిక్ వార్డు, ఐ.సి వార్డు మరియు గైనిక్ ...
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన పోలీస్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియమితమైన పోలీస్ సిబ్బంది యొక్క రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్ ...
పెరిగిన ప్రజా సమీక్ష: మెదక్ జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరణ
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల ...
నిజామాబాద్ : ఓ వ్యక్తి పై బండరాయితో దాడి చేసిన వైనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం విరన్నగుట్ట గ్రామానికి చెందిన అభినయ్ గౌడ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్ను అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి బండ ...
నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ...















