తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు. ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు ...

జోరుగా తరలిపోతున్న మద్యం : మద్యం ప్రియుల వద్ద దోపిడీకి సిద్ధమైన అక్రమదారులు.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రెండు రోజులపాటు వైన్స్ దుకాణాలు మూసివేయబడుతున్నాయి. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో కొంతమంది అక్రమ ...

నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను ...

ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ...

విద్యార్థులు పరీక్షల ఫలితాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శనివారం రోజు హవేలీ ఘన్పూర్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ...

తెలంగాణలో “కేసిఆర్” పై టీడీపీ నాయకుల మండిపాటు : చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ...

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || ఫిబ్రవరి 27న నిర్వహించనున్న తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ...

మెదక్ జిల్లాలో ఆరోగ్య సేవల నిర్వహణను మరింత మెరుగుపరచాలని : కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ ద్వారా సరఫరా చేస్తున్న మందుల ...

మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం – కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్‌లో, ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు ...

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి.

|| దృశ్యం న్యూస్ || ఇస్నాపూర్‌లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వాదం అందించారు. మెదక్ ...